వివేకా హత్యకేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు ! || Oneindia Telugu

2019-06-22 551


వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు .. ఏపీలో ఒక మిస్టరీగా మారిన కేసు ఇది . ఇక ఈ కేసుపై జగన్ దృష్టి సారించారు. అందుకే కొత్త సిట్ ను నియమించి విచారణ వేగవంతం చేయించారు. ఇదిలా ఉంటె మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన వెంకట కృష్ణారెడ్డి, ప్రకాష్ లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి న్యాయమూర్తి పిటీషన్ ను డిస్మిస్ చెయ్యటానికి సిద్ధం కాగా పిటిషన్ల ను ఉపసంహరించుకుంటున్నామని పిటీషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి కోర్టు అంగీకరించింది.

#ysvivekanandareddy
#ysjagan
#venkatkrishnareddy
#prakash
#aphighcourt
#andhrapradesh

Videos similaires